పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని (Pedakakani temple) మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమ్మవారి ...
కరాచీకి వెళుతున్న రష్యానౌకపై డ్రోన్‌ దాడి.. అందులో 23 మంది భారతీయులు ...
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ ఏ హంగామా లేకుండా సెప్టెంబర్‌ లేఆఫ్‌లను ప్రారంభించింది. ఇందులోభాగంగానే కంపెనీలో కీలక ఉద్యోగుల ‘స్లాక్‌’ ఖాతాలు మాయమయ్యాయి. సెప్టెంబర్‌ 4న ఒరాకిల్‌ అప్లికేషన్‌ ల్యాబ్స్‌ టీమ్‌ల ...
సచిన్‌ తెందుల్కర్‌లా చిన్న వయసులోనే వచ్చిన వైభవ్‌ సూర్యవంశీ తన కెరీర్‌ను సుదీర్ఘకాలం తీసుకెళ్లాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ ...
విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్‌కు టీచర్‌గా ఎలా ఉంటారని ఓ యువతి చేసిన రీల్‌కు గిల్ కామెంట్ చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా ...
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉండగా.. తాజాగా కొండా సురేఖ ( Konda ...
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మత్తు ఇంజెక్షన్ల రాకెట్‌ గుట్టురట్టు అయ్యింది. కాలం చెల్లిన ఇంజెక్షన్ల విక్రయాలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఈగల్‌ టీమ్‌ ఉక్కుపాదం మోపారు. ఇందులోభాగంగా శుక్రవారం లక్ష్మీశ్ర ...
తొమ్మిది రోజుల తర్వాత నేపాల్‌లోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు వద్ద ఉన్న సొరంగం నుంచి భద్రతా బలగాలు ఇద్దరిని రక్షించారు ...
ఇంటర్నెట్‌ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన చరిత్రాత్మక విజయాన్ని ప్రధాని మోదీ అభినందించారు.
Estonian Defence Minister: ఆయుధాల ఒప్పందం విషయంలో అవకతవకలు ఎస్తోనియా రక్షణ మంత్రి (Estonian Defence Minister ) పదవికి ఎసరు ...
మహిళల ఆసియా కప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరుకుంది. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్ మీరూచూసేయండి..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత, రసువా జిల్లాలోని త్రిశూలి 3A జలవిద్యుత్ కేంద్రం నుండి ఇద్దరు కార్మికులను సహాయక సిబ్బంది రక్షించారు. సొరంగం లోపలి నుండి మరిన్ని స్వరాలు వినిపించ ...