ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ..
నిజామాబాద్ జిల్లా మాలపల్లిలో రోజ్ రింగ్డ్ పారకీట్స్ (పక్షులు) ను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
మొయినాబాద్ మండల కేంద్రానికి చెందిన మేస్త్రి లేగల బుచ్చయ్య (45) బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలపై భీమదేవరపల్లి మండల బీఆర్ఎస్ శ్రేణులు ...
దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో ఆస్ట్రేలియా ‘ఏ’తో భారత్ ‘ఏ’ రెండు మల్టీ డే మ్యాచ్లు, మూడు వన్డే గేములు ఆడనుంది. ఈ హోం సిరీస్లకు బీసీసీఐ బుధవారం భారత ‘ఏ’ జట్లను ప్రకటించింది. గాయం కారణంగా ...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ ...
దిశ, వెబ్డెస్క్: రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ...
ఇటీవల వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్.. ఇప్పుడు తన తదుపరి చిత్రం నుంచి ...
తాను ఎలాంటి తప్పు చేయకపోయినా జగన్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచారని చంద్రబాబు తెలిపారు..
దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, వంతెనల నిర్మాణం కోసం మొత్తం రూ.73 కోట్ల 50 లక్షల నిధులు ...
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే-కాంగ్రెస్ కూటమికి 'సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్'గా నామకరణం చేస్తూ సంచలన ...
దిశ, సికింద్రాబాద్ : తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఘట్కేసర్–కాజీపేట మధ్య 110 ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results