సైదాపూర్ మండలంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఏ గ్రామంలో చూసినా మురుగు కాల్వలు శుభ్రం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రతిష్ట కొందరు అవినీతి అధికారుల కారణంగా మసకబారుతోంది.
మౌలిక వసతులు, జీడీపీతో మాత్రమే అభివృద్ధిని కొలవడం సరిపోదు. ఆరోగ్యం, విద్య, ఉపాధి, జీవన ప్రమాణాల ఆధారంగా భారత్ అభివృద్ధిని ...
తల్లిని కోల్పోయిన ఓ చిన్న దూడ.. డెయిరీ వాహనంపై ఉన్న ఆవు చిత్రాన్ని తన తల్లిగా భావించి పాలు తాగేందుకు ప్రయత్నించిన హృదయవిదారక ...
అమెరికాకు చెందిన మానవ రహిత సబ్ మెరైన్ ను స్వాధీనం చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని సెంట్కామ్ ఖండించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఫ్లాగ్షిప్ 'సర్ ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్లో సరికొత్త ఐఫోన్ 18 ప్రో, 18 ...
దిశ, నేషనల్ బ్యూరో : కోర్టు దృష్టిలో అందరూ సమానమే అని, నిబంధనల ప్రకారమే విచారణలు జరుగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇస్రోను ప్రైవేటీకరించబోమని ఆ సంస్థ చైర్మన్ వి నారాయణన్ తేల్చి చెప్పారు. ఆ సంస్థ ఉద్యోగులతో సాగిన సమావేశంలో ఈ విషయాన్ని ఆయన ...
తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పోస్టుల నియామకాల్లో వయోపరిమితి మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పబ్లు, వినోద కేంద్రాల్లో నిబంధనలను పాటించాల్సిందేనని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు..
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి బల్మూర్ వెంకట్ వినతిపత్రం సమర్పించారు.
పండుగల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శివరామ కృష్ణారెడ్డి హెచ్చరించారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results