తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి అనుమతించాలని కేంద్ర జలవనరుల సంఘాన్ని (సీడబ్ల్యూసీని) తెలంగాణ ...
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కూటమి ...
హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి ఆయనను తొలగించాలన్న ...
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల రాకతో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మరో సంకల్పం సిద్ధించబోతోంది. ఉమ్మడి విశాఖ జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. గోదావరి జలాలను పోలవరం ఎడమ ప్రధాన కాలువ ...
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఇచ్చిన స్టే ...
కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంగా ఉన్న కోర్టు కేసును ...
వెలిగొండ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోటా రెండు రోజులుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేసి కృష్ణా జలాలను సీఎం ...
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30కే ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు ...
తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్‌ కాలువ (ఓబీసీ)కు చేరాయి. మంచినీటి చెరువులు అడుగంటడంతో ...
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా జారీ చేసిన నోటీసులకు ఓటర్లు అవసరమైన ధ్రువీకరణ ...
జిల్లాలో ఈనెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, చిట్‌ఫండ్‌ సంస్థల ...