డ్రగ్స్ దందాకు అడ్డాగా మారుతున్న కొంపల్లిలో పోలీసులు మెరుపుదాడి చేశారు. జయభేరి పార్క్ వద్ద అల్ప్రాజోలం విక్రయిస్తున్న ముఠాను ...
హైదరాబాద్ నగరంలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ స్తంభాలను టవర్లకు మార్చేందుకుగాను కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను ...
ఆన్‌లైన్‌లో పావ్‌ భాజీ ఆర్డర్ చేసుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పావ్‌ భాజీ పార్సిల్‌లో బీడీ ముక్క వెలుగుచూసింది. ఈ ...
బ్యాంకు లెక్కల్లో రూ.4.36లక్షలు తేడా వచ్చిందని దర్యాప్తు చేస్తే రూ.7.4కోట్ల విలువైన నకిలీ నోట్ల మోసం బయటపడింది.
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్‌ మరోసారి అల్పబుద్ధి చూపించింది. ఎస్‌సీవో నేతల గ్రూపు ఫోటోలో ప్రధాని మోదీ కనిపించకుండా ...
ఇటీవల తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ సంజీవ్‌ప్రకాశ్‌ శర్మ స్థానంలో ...
బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంప్‌సలోని రక్షణ సాంకేతిక స్టార్టప్‌ అపోలియన్‌ డైనమిక్స్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ ...
ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌చంద్రపై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసు మరో మలుపు తిరిగింది. రూ.22 వేల కోట్ల రుణాలకుగాను రూ.6 ...
ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. వివరాల్లో తప్పులున్నట్టు గుర్తించిన ఓటర్లకు నోటీసుల ...
నీట్‌ లీకేజీ బాధ్యులపై చర్యలు, అప్పటి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ.. కాక్రోచ్‌ జనతా ...
బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మణిపూర్‌కు పరారైన ...
పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించింది ...