కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంగా ఉన్న కోర్టు కేసును ...
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా జారీ చేసిన నోటీసులకు ఓటర్లు అవసరమైన ధ్రువీకరణ ...
తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మంగళవారం ఒంగోలు బ్రాంచ్ కాలువ (ఓబీసీ)కు చేరాయి. మంచినీటి చెరువులు అడుగంటడంతో ...
జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభమైన రేషన్ పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 1,045 షాపుల పరిఽధిలో ఉదయం, సాయంత్రం సమయంలో ...
తాగునీటి కోసం అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి ...
నూతన లగేజీ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ...
నగర శివారునున్న మరో రిసార్టులో గొడవ జరిగింది. బర్త్డే పార్టీ పేరిట పీకల దాకా తాగిన యువకులు బీరు సీసాలతో వాచ్మన్పై విచక్షణా ...
జిల్లాలో హైపర్ టెన్షన్ (బీపీ), షుగర్ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన నాన్ కమ్యూనకబుల్ ...
జిల్లా విద్యాశాఖ బలోపేతంలో భాగంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు మంగళవారం విధుల్లో చేరారు. మొత్తం 249 పోస్టులు మంజూరు చేయగా.. 569 ...
నగరంలోని కాపులుప్పాడ ఐటీ పార్కు ఫేజ్-1లో ఇన్ఫినిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ క్యాంపస్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన ...
పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఎర్త్ అబ్జర్వేషన్లో అత్యంత అధునాతన సాంకేతికతతో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results