శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట లక్ష్మీచెన్నకేశవపురం మహాత్మా గాంధీ కాలనీలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ...
హైదరాబాద్‌: బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటన మరువక ముందే డిటోనేటర్లు బయటపడటం కలకలం రేపింది. ఫైరింగ్‌ రేంజ్‌ ...
ఇంటర్నెట్‌ డెస్క్: గాయం నుంచి కోలుకున్న రష్మిక తిరిగి వర్క్‌లో బిజీగా మారేందుకు సిద్ధమయ్యారు. తాజాగా తన గాయం గురించి రష్మిక ...
వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. జాతీయ రహదారి-44 సమీపంలో జడ్చర్ల ...
దేవస్థానానికి ఒక్క రూపాయి ఆదాయం లేదు. రూ.50 లక్షలు వృథా చేసి ట్రాన్స్‌పోర్టేషన్‌ పేరుతో ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసి ...
సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌కుమార్‌ కీలక పాత్రల్లో వేణు గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘రోమాంచకం’ ఎలా ఉంది? ఎలాంటి ...
మొత్తం 54 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వ్యవసాయ బావిని ఢీకొట్టిన ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి ...
బద్వేలులోని తెలుగుగంగ కాలనీలో కొంత కాలంగా గోప్యంగా సాగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోసపూరితమైన జూదం ఆడుతున్న ఓ ముఠా ...
మద్యం తాగి వచ్చిన తనను చూసి నవ్వాడని తండ్రి గొంతు కోసి హత్య చేసిన కుమారుడి ఉదంతం పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లె పంచాయతీ ...
‘ఈ రోజు అనకాపల్లి బెల్లం అంత తియ్యగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఉత్తరాంధ్ర గడపలో అడుగుపెట్టిన గోదారమ్మకు ప్రణమిల్లి ...
భారీస్థాయిలో ఆస్తులపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ మహ్మద్‌ యూసుఫ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఎట్టకేలకు ...
తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న తమ కుమార్తెను కాపాడుకోవడం కోసం రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం 14 ఏళ్లపాటు దిల్లీలోని ...