తాగునీటి కోసం అల్లాడిపోతున్న నగరవాసులకు ఉపశమనం లభించబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి ...
నగర శివారునున్న మరో రిసార్టులో గొడవ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరిట పీకల దాకా తాగిన యువకులు బీరు సీసాలతో వాచ్‌మన్‌పై విచక్షణా ...
నగరంలోని కాపులుప్పాడ ఐటీ పార్కు ఫేజ్‌-1లో ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ క్యాంపస్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన ...
అమ్మను చంపి నాన్న జైలు కెళ్లాడు. ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బంధువుల సహకారంతో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేకున్నా..
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టరు, రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్‌ ...
‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా మారింది నగర పరిధిలోని ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సల నిర్వహణ పరిస్థితి. ఈ ఆపరేషన్లు చేసే నిపుణుడు ఒక్కరే ఉండడం, సదరు వైద్ ...
జిల్లాలో హైపర్‌ టెన్షన్‌ (బీపీ), షుగర్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన నాన్‌ కమ్యూనకబుల్‌ ...
గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వేలో వచ్చిన అభ్యంతరాలపై గత నెల 29న ...
జిల్లా విద్యాశాఖ బలోపేతంలో భాగంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు మంగళవారం విధుల్లో చేరారు. మొత్తం 249 పోస్టులు మంజూరు చేయగా.. 569 ...
నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చే కళాబృందాల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ తెలిపారు.తిరుపతిలోని ఎస్వీబీసీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కళాబృందాల ఎంపిక సమ ...
నూతన లగేజీ విధానం ద్వారా భక్తులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించడంతో పాటు లగేజీ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ...
పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ...