కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను వారధిగా మార్చుకొని గులాబీ దండు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సన్నద్ధమైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల మూల్యాంకన విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు రాసిన ...
- మూడు రోజుల క్రితం కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా మాత్రలను విక్రయించిన మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకుడిని ...
‘నిలదొక్కుకోవాలంటే తడబడడం అవసరం’ అని ఒక కవి అన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అదే దారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. జూలై 20–25 ...
షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనులు స్వేచ్ఛగా జీవించడానికి, వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆస్తులు, జీవన విధానాన్ని పరిరక్షించడానికి ...
రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు ఎన్నికల్లో గెలుపోటములకు పరిమితం కావు. అవి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విశ్వాసానికి, సామాజిక ...
విద్యారంగంలో తనదైన ముద్ర వేసి, గ్రంథాలయ– సమాచార శాస్త్ర అభివృద్ధికి జీవితాంతం సేవలందించిన విశిష్ట విద్యావేత్త, పరిశోధకుడు ...
రెండు తెగలకు చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఈ హింసకు మీరే కారణమంటూ ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారంటే, పరిస్థితి ఎంత దిగజారిందో ...
సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌ ను పునరుద్ధరించాలని కరీంనగర్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వినర్‌ మడిపల్లి ...
విద్యార్థులు కష్టపడి చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రా సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లాపై సీఎం చంద్రబాబు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను అనేక పర్యాయాలు ...
పారాది వద్ద వంతెనపై 7న ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.